మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను: సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి ::తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు....