కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై శ్రీరామ్’ నినాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు ‘జై శ్రీరామ్’ అన్నారని, అదే భావజాలాన్ని...