ఆర్టీసీ బంద్ వేళ శంకర్ పల్లి లో ప్రైవేటు బస్సుల దందా
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి, ఏప్రిల్ 21 :ఆర్టీసీ బంద్ నేపథ్యంలో శంకర్పల్లి బస్టాండ్లో ప్రైవేటు బస్సుల హల్చల్ కొనసాగుతోంది. ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోవడంతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడే...
