Monthly Archive: March 2026
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : కేరళలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికారాన్ని చేజిక్కించుకోవడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ, ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ‘స్టార్ క్యాంపెయినర్’గా రంగంలోకి దింపడం ప్రాధాన్యతను...
శంకర్పల్లి పీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం శంకర్పల్లి: శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో బాలికల కోసం నిర్వహించిన హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 19 మంది బాలికలు వ్యాక్సిన్ పొందినట్లు మెడికల్ ఆఫీసర్ డా. రేవతి...
జీవో 317పై కవిత లేఖ – బాధితులకు వన్టైమ్ రిలీఫ్ డిమాండ్ ➤ సీఎంకు బహిరంగ లేఖ రాసిన కవిత➤ జీవో 317తో వేలాది ఉద్యోగులు ఇబ్బందులు➤ ఎన్నికల హామీ నిలబెట్టాలని డిమాండ్➤ వన్టైమ్ రిలీఫ్తో స్వస్థలాలకు బదిలీలు కోరింపు➤ స్థానికత నిబంధనల్లో మార్పులపై పట్టు జ్ఞాన...
➤ 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం➤ డ్రగ్స్ విక్రయాలపై నిఘా -పలు వ్యక్తులపై పరిశీలన➤ బెంగళూరు, గోవా నుంచి రవాణా అనుమానాలు➤ ఐటీ ఉద్యోగి, వ్యాపార వర్గాల అనుసంధానం పరిశీలనలో➤ వాహనాలు స్వాధీనం -నెట్వర్క్పై దర్యాప్తు జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ సమీపంలోని...
హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ ప్రతినిధి :చలో అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో నవాబ్పేట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్లకు గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్లు కృష్ణరెడ్డి, ప్రకాశం, అంజయ్యలు...
జ్ఞానతెలంగాణ,డెస్క్ : తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వారాంతం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లకు చేరింది....
భారత విదేశాంగ విధానంలో లెక్కకు మించిన తప్పిదాలు: ఒక విశ్లేషణ.————-అంతర్జాతీయ రాజకీయాల్లో మౌనం అనేది కేవలం నిశ్శబ్దం కాదు. అది కూడా ఒక బలమైన సంకేతం. ఇటీవల అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేసిన దాడికి భారత ప్రభుత్వం చూపిన స్పందనలేమిటన్న ప్రశ్న, దేశ విదేశాంగ విధానం...
దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :దళిత క్రైస్తవుల అంశంపై వెలువడిన తాజా సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ...
:: VTGCET :: https://share.google/G0CqoPhmXR2IbbqBs https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet262703spsh26.results
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలో ప్రభుత్వ వ్యవహారాలు ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, సమానత్వం, బాధ్యత అనే ప్రాథమిక విలువలు అమలు కావాల్సిన చోట, అవే విలువలు పక్కనపెట్టి సమాచారాన్ని కొందరి చేతుల్లోనే కేంద్రీకరించే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా...