Category: తెలంగాణ

భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు

భగీరథ్ బెయిల్‌పై బాధితురాలికి నోటీసులు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు...

ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ

ముఖ్యమంత్రితో సునీల్ భారతి మిట్టల్ భేటీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థ బోధీ పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న...

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతల స్వీకారం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలో ఉన్న బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా...

అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు

అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పురాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం తాత్కాలికంగా మార్చింది. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బూత్ లెవల్ అధికారులుగా (బీఎల్‌ఓలు) విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 29 నుంచి జూలై 28 వరకు...

చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?

చదువురాని ఓటర్లకు ‘SIR’ ఫారాలు శాపమా?– జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి : తెలంగాణలో ‘SIR’ పేరుతో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్న BLOలు వాటిని నింపాలని చెబుతున్నా, చదువురాని వారు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు...

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...

ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ అక్రమ రహదారి?

జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్...

దొంగనోట్ల దందా భగ్నం

జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి,జూన్ 24:జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగనోట్ల తయారీ ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు....

తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర డ్యామ్‌, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9...