Category: వార్తలు

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్

వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల...

వ్యభిచారానికి ‘గోప్యత’ కవచం కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును రక్షణ కవచంగా వినియోగించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య లేదా భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు అవసరమైతే మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDRలు),...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తంలను రెండేళ్ల కాలపరిమితితో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు....

23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

యూఏపీఏ కింద నోటిఫికేషన్ జారీ న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పుగా మారిన 23 మందిని కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటించిన వారిలో 17 మంది పాకిస్తాన్ జాతీయులు, ఆరుగురు...

కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారు: అవినాష్ రెడ్డి

కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి...

టెలిగ్రామ్‌కు మళ్లీ కేంద్ర ప్రభుత్వ నోటీసులు

పైరసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కలిగిన డిజిటల్ కంటెంట్‌ను అక్రమంగా పంచుతున్న ఛానళ్లు, గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉందన్న పైరసీ ఆరోపణల...

తెలంగాణ భవన్‌కు వెళ్తానని సవాల్ విసిరి ఎందుకు వెళ్లలేదు?

మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి హైదరాబాద్: తెలంగాణ భవన్‌కు వెళ్తానంటూ బహిరంగంగా సవాల్ విసిరిన తర్వాత ఆ మేరకు వ్యవహరించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గన్ పార్క్ వద్ద జరిగిన పరిణామాల అనంతరం మంత్రులు...

కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు – జైరాబి విజ్ఞప్తి

దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...

9 మంది పోలీసులకు జీవిత ఖైదు

మహారాష్ట్రలో 2011లో జరిగిన పోలీస్ కస్టడీ మరణం కేసులో వాసిమ్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గిరిజన యువకుడు బెగ్యా నైను పవార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ హింసకు గురిచేసి మరణానికి కారణమైన కేసులో అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో పాటు...

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1 కోటి క్లెయిమ్ చెల్లింపు

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించింది. శంకర్‌రెడ్డిగూడకు చెందిన పాలసీదారుడు మరణించగా, ఆయన కుటుంబానికి రూ.1 కోటి బీమా క్లెయిమ్‌ను సంస్థ అందజేసింది. 2025 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.98 వేల వార్షిక ప్రీమియంతో రూ.1 కోటి...