Category: వార్తలు

బీఆర్‌ఎస్‌లో డిజిటల్ విప్లవానికి కేసీఆర్ శ్రీకారం

జ్ఞాన తెలంగాణ,ప్రత్యేక ప్రతినిధి:బీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతను పార్టీ నిర్మాణంలో భాగం చేసే దిశగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పార్టీ...

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏల సుందర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏల సుందర్ జ్ఞాన తెలంగాణ దేవరుప్పుల మండల ప్రతినిధి 09: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కారుపోతుల శ్రీనివాస్ – భాగ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సంతోష్ – శిరీష వివాహం పాలకుర్తి క్లాసిక్ గార్డెన్ లో జరుగగా ఆ వివాహ వేడుకకు...

షాబాద్ మండలంలో చైన్ స్నాచింగ్ కలకలం

జ్ఞాన తెలంగాణ,షాబాద్,మే 07 : షాబాద్ మండలంలోని మద్దూరు గేటు వద్ద మహిళ మెడలోని మంగళ సూత్రం ను గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది. షాబాద్ సిఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బుగ్గోని గూడ గ్రామనికి చెందిన భారతమ్మ రోడ్డుపై...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో రైతు వారోత్సవ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,షాబాద్, మే 07: షాబాద్ మండల కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ,విద్యుత్ శాఖల సమక్షంలో షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో రైతు వారోత్సవం కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జిల్లా...

నిధుల మాయాజాలం, శంకర్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి తాళం

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల ఎంఈఓ అక్బర్‌పై వచ్చిన ఆరోపణలు విద్యా పరిపాలనలో సంచలనం సృష్టిస్తున్నాయి. జన్వాడ పాఠశాలలు, ఎంఆర్సీ నిధుల వినియోగంలో సుమారు రూ.20 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆర్జేడి సోమిరెడ్డి సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.దర్యాప్తు సందర్భంగా ఎంఈఓ కార్యాలయం...

ఆర్టీసీ బంద్ వేళ శంకర్ పల్లి లో ప్రైవేటు బస్సుల దందా

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ఏప్రిల్ 21 :ఆర్టీసీ బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లి బస్టాండ్‌లో ప్రైవేటు బస్సుల హల్చల్ కొనసాగుతోంది. ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోవడంతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడే...

ఇన్‌ఛార్జ్ MEO వీడ్కోలు సభ బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, ఏప్రిల్ 21:శంకర్‌పల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. శంకర్‌పల్లి టీజీ జేఏసీటీవో ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇన్‌ఛార్జ్ ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవి విరమణ సందర్భంగా నిర్వహించనున్న అభినందన సభను...

కోహెడ భూములపై కుంభకోణం కుట్ర?

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ :రూ.3000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ . హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కోహెడ పండ్ల మార్కెట్ ప్రాంగణంలో...

అణుశక్తిలో భారత మరో మైలురాయి

జ్ఞాన తెలంగాణ, చెన్నై :భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక ఘట్టం నమోదు అయ్యింది. తమిళనాడులోని కల్పక్కం లో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దేశ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా...

ఆదిలాబాద్‌లో అభివృద్ధి శంఖారావం

ఆదిలాబాద్‌లో అభివృద్ధి శంఖారావం జ్ఞాన తెలంగాణ,ఆదిలాబాద్, ఏప్రిల్ 6:‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి అభివృద్ధి శంఖారావం మోగించారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప...

Translate »