Category: వార్తలు

శంకర్‌పల్లి అభివృద్ధికి మరో ముందడుగు

రూ.10 లక్షలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శ్రీకారం శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్...

భారత మార్కెట్లోకి నిస్సాన్ ‘టెక్టాన్’ ఎస్‌యూవీ

– రూ.10.49 లక్షల ప్రారంభ ధర.. జూలై 20 నుంచి డెలివరీలు.. భద్రత, సాంకేతికతకు పెద్దపీట న్యూఢిల్లీ, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): భారత ఆటోమొబైల్ రంగంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్...

రాజన్న సిరిసిల్లలో ప్రేమ పోస్టర్ల కలకలం

ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి వివాదం.. పోస్టర్లతో గ్రామంలో సంచలనం రాజన్న సిరిసిల్ల, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన పోస్టర్లు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఒక యువతి, యువకుడి ఫొటోలతో పాటు కాబోయే...

మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేత

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: భారత ఎన్నికల వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డోకు శంకర్‌పల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను బుధవారం శంకర్‌పల్లి మండల తహశీల్దార్ సురేందర్ మర్యాదపూర్వకంగా అందజేశారు. మండలంలోని...

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం 🔹బాన్సుడే రాహుల్‌కు ఘన సన్మానం🔹 సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం🔹 గిరిజన రాజకీయ చైతన్యంపై పరిశోధనకు ప్రశంసలు🔹 పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న సందేశం🔹 విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు జ్ఞాన తెలంగాణ, ఆదిలాబాద్: ఉన్నత విద్యతో...

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్...

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు...

‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్..

ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు మూసివేత హెచ్చరిక హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా,...

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...