Category: తాజా వార్తలు

బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్‌.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్‌.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...

భారత విద్యార్థుల కలలకు ఎదురుదెబ్బ!

– వీసా కఠినతలతో నెరవేరని ఆశలు – కుటుంబాల ఆందోళన పెరుగుదల – హెచ్-1బీపై ట్రంప్ కఠిన తీరు – భవిష్యత్‌పై విద్యార్థుల్లో గుబులు – వీసా రద్దుల వరద… ఎన్నో కలలు ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యం – విదేశీ విద్యార్థుల తగ్గుదలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకూ...

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు భీమ్ భరత్ !

ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్యపై ఉద్రిక్తత ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ హత్యపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రామమంతా ఉద్రిక్తత నెలకొంది. కుల అహంకారంలో జరిగిన ఈ దారుణ హత్యతో గ్రామ ప్రజలు భయంతో, ఆందోళనతో ఉన్నారు. ఘటన బయటపడిన వెంటనే భారీగా...

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ గారు మొయినాబాద్ మండలం కంచమోనీగూడ గ్రామానికి చెందిన సన్వల్లీ సరిత–లచ్చి రెడ్డి దంపతుల కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం అక్నపల్లి నరసింహ రెడ్డి వారి కుమార్తె...

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,నవంబర్‌ 14 : ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే కాంగ్రెస్‌ శ్రేణుల్లో...

దారుణం.. చిన్నారుడి పై విధి కుక్కల దాడి..

ఇంటి గేట్లో కుక్కలుండటం షరా మామూలే.గల్లీలో గ్రామ సింహాలు గ్రూపులుగా సంచారించడం ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారిపోయింది. గ్రామాల్లో కుక్కల బెడదా నుండి కాపాడండి మహాప్రభు అంటూ సంబంధిత శాఖ అధికారులకు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలు చోట్ల శూనకల దాడులు జగిగిన...

కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

– గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,నవంబర్ 12:చేవెళ్ల నియోజకవర్గంలోని కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇటీవల HMDA నిధుల ద్వారా రూ.60 లక్షలు మంజూరు చేయబడగా, బుధవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.గ్రామ అభివృద్ధి దిశగా...

కొత్తూరు లో తాపీ మేస్త్రి దారుణ హత్య

జ్ఞానతెలంగాణ,కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకొని ఉన్న వింటేజ్ వెంచర్ లో ఘోర హత్య సంభవించింది. సమాచారం మేరకు ఒక తాపీ మేస్త్రిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు కొత్తూరు పోలీసు అధికారులు...

తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు

తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి టౌన్‌:తండ్రి తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని అసహనంతో కొడుకు కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ..మెట్‌పల్లిలోని బోయవాడకు చెందిన గంగ...