Category: తాజా వార్తలు

కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

– గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,నవంబర్ 12:చేవెళ్ల నియోజకవర్గంలోని కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇటీవల HMDA నిధుల ద్వారా రూ.60 లక్షలు మంజూరు చేయబడగా, బుధవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.గ్రామ అభివృద్ధి దిశగా...

కొత్తూరు లో తాపీ మేస్త్రి దారుణ హత్య

జ్ఞానతెలంగాణ,కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకొని ఉన్న వింటేజ్ వెంచర్ లో ఘోర హత్య సంభవించింది. సమాచారం మేరకు ఒక తాపీ మేస్త్రిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు కొత్తూరు పోలీసు అధికారులు...

తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు

తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి టౌన్‌:తండ్రి తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని అసహనంతో కొడుకు కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ..మెట్‌పల్లిలోని బోయవాడకు చెందిన గంగ...

తెలంగాణ గీతం సృష్టికర్త అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీతం “జయజయహే తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (అండెపల్లి శ్రీధర్) ఇకలేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లాలాగూడలోని తన నివాసంలో ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను...

ఓడీఎఫ్‌(ODF) లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌:ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్‌ మేనేజర్‌ (ఆర్మోర్‌) 01, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌)...

తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న...

రేవంత్–కిషన్ వాగ్వాదం తీవ్రం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తమ...

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనంతగిరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

– ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర శ్రేయస్సు కోసం దేవుని ప్రార్థన జ్ఞానతెలంగాణప్రతినిధి,వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంతగిరి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ అనంత పద్మనాభ...

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం చెందారు.ఇటీవల బంధువుల వివాహం సందర్భంగా సొంతూరు అయిన తాండూరుకు వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), మరియు తనూష...

చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...