Author: shrikanth nallolla
తమిళ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విజయ్ నుంచి...
ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 801 రేటింగ్స్తో రెండో స్థానంలో నిలిచి, అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్కు కేవలం ఒక్క రేటింగ్ దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మూడో, రోహిత్ శర్మ నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టులు మత స్వేచ్ఛను అణచివేస్తారని, ముఖ్యంగా క్రైస్తవ మతంపై దాడులు చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని మరోసారి విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రచారంగా, ఎన్నికల వ్యూహంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకతను...
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులు, ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, అది సాధ్యం కాకపోతే రాష్ట్రాలకు...
సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్లో 13 మంది విద్యార్థినులు అస్వస్థతసూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అనుమానంతో 13 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.విద్యార్థినుల ఆరోగ్య...
స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: భూక్య జంపన్న జ్ఞానతెలంగాణ,ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న విమర్శించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే...
జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే యమకవగ్గో మనోపుబ్బంగమా ధమ్మామనోసెట్ట్ఠా మనోమయా।మనసా చె పసన్నేనభాసతి వా కరోతి వా।తతో నం సుఖమన్వేతిఛాయావ అనపాయినీ॥ మన ఆలోచనలే మన జీవితానికి మూలం. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుతో మాట్లాడినా, పనిచేసినా సుఖం ఎప్పటికీ విడిచిపోని నీడలా మన వెంట నడుస్తుంది....
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో రైతుల ధర్నా నిర్వహించారు, తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ...
శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శంకర్పల్లి మున్సిపాలిటీలో మాత్రం పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు ఆన్లైన్...
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ ఇంకా పోలీసుల అదుపులోకి రాలేదని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. నిందితుడు అరెస్టయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను...