Category: రాష్ట్ర వార్తలు
వరంగల్ ఎంపీ బరిలో మందకృష్ణ మాదిగ. వరంగల్ డిసెంబర్ 30:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.ఎస్సీ వర్గీకరణకు అను కూలమని బీజేపీ ప్రకటించిన తర్వాత మందకృష్ణ కాషాయం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అయితే వరంగల్ లోక్...
తెలంగాణ : సైబరాబాద్ :భార్య ఫిర్యాదుతో భర్తకు చిత్రహింసలు.. ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు ఓ దంపతుల కేసు వ్యవహారంలో భర్తను స్టేషన్ కు పిలిపించి కొట్టారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ సస్పెండు. ఇటీవల కేపీహెచ్బీ పోలీసులు తనను...
సీఎం రేవంత్ విదేశీ పర్యటన జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు,...
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. బాగ్ లింగంపల్లి, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29ఉద్యమకారులఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసంరాష్ట్ర కమిటి చైర్మన్ చీమ శ్రీనివాస్ అద్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశంశుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పటు చేసారు. తెలంగాణ ఉద్యమకారులకి...
టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్ ఇల్లందు డిసెంబర్ 29:తెలంగాణలోని సింగరేణి ఎన్నికల్లో పోటీపై పూటకో మాట మాట్లాడడం కొంప ముంచిందా.పోటీలో ఉండట్లేదని ప్రకటించిన మరుసటి రోజే పోటీలో ఉంటామని చెప్పడం సంఘం నేతల గందరగోళానికి కారణ మైందా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దిశా...
రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్నర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్. బండ్లగూడ లోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్ కొనసాగనున్నది. 1.25 పద్ధతిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ డిసెంబర్ 29:స్టాఫ్నర్స్ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్...
రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.బర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మ.మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క (శిరీష).ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై...
నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను. హైదరాబాద్ డిసెంబర్ 29:నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు.డ్రగ్స్ గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించ డంతో పాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకు నేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక...
మోదీ నూతన సంవత్సర కానుక పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్..! ఢిల్లీ: వాహన చోదకులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.ఇంధన ధరల్లో...
వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా. తెలంగాణలో ఆర్ధిక, సైబర్ నేరాలు పెరిగిపోయాయి.. 50 శాతం పెరిగిన ఆర్ధిక, సైబర్ నేరాలు.. ఈ ఏడాది 9 శాతంకు పైగా క్రైమ్ జరిగింది.. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గాయి.. ఈ ఏడాది 2...