Category: రాష్ట్ర వార్తలు
Siasat.Com 340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్ సమావేశం గ్రేటర్ జోన్లో 340 అద్దె బస్సులకు టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్ రీజియన్లో 162, సికింద్రాబాద్ రీజియన్లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు ఔత్సహికులైన పారిశ్రామిక వేత్తల నుంచి...
ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ ఇవాల్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి అప్లికేషన్ ఫామ్ రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం, దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ ఫామ్లో రెండు విభాగాలు: 1.మొదటి విభాగంలో దరఖాస్తుదారు వివరాలు 2.రెండో విభాగంలో పథకాలకు సంబంధించిన అర్హతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను...
రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధతరైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ..మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి – సీఎం రేవంత్ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తాం- సీఎం రేవంత్ రెడ్డిభవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే...
రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్. హైదరాబాద్ డిసెంబర్ 24:కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గతంలో మాదిరి గానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చినట్టు తెలిసింది.దీనికి సంబంధించి దర ఖాస్తు విధానం, నిబంధన...
తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి నియామకం. న్యూ ఢిల్లీ డిసెంబర్ 24సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉన్న వేళ కాంగ్రెస్ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల బాధ్యులను మార్చింది.తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఇంఛార్జి...
6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేం.. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదే.. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల...
స్వేద పత్రం రిలీజ్ చేసిన బీఆర్ఎస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల .కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పుల తడక: కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించింది :కేటీఆర్ హైదరాబాద్ డిసెంబర్ 24:తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం...
మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు. 55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది వృద్ధాప్య వితంతు దివ్యాం గుల పింఛను వంటివేవీ పొందని కుటుం బంలోని మహిళలకే రూ.2500 ఆర్థిక...
తెలంగాణ ఏసీబీ డీజీగా సివీ ఆనంద్ హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆయన ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది.ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీక...
27కు చేరిన కరోనా కేసులు హైదరాబాద్లో మరో 8 మందికి పాజిటివ్. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి కొత్తగా 9 కేసులు నమోదు ఒక్క రోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. హైదరాబాద్లో 8 మందికి, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్....