Category: తాజా వార్తలు

వచ్చేనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్?

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఈసీ...

జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలి..

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు జనవరి 17 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ కేంద్రంగా ఈనెల 19 నుండి 23వ తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలలో..తెలంగాణ రాష్ట్ర సత్తాను చాటాలని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్...

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం: రిజర్వేషన్లపై నేడు తుది స్పష్టత

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, జనరల్ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లపై నేడు...

ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు వేగం… కీలక నిర్ణయాలకు సిద్ధమైన SECతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రత,...

ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధికి విస్తృత ప్రణాళిక ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా భావించబడుతున్న ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విస్తృత ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) స్థాపన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగునీరు–సాగునీటి అవసరాల...

మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి

యువ జన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకునే మకర సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని యువ జన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్...

కనుమ పండగ అంటే ఏమిటి?

కనుమ పండగ అంటే ఏమిటి? తెలుగు ప్రజల జీవన విధానంలో కనుమ పండగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే ఈ కనుమ, రైతు జీవితం, పశుసంపద, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన పండగ. భోగి, సంక్రాంతి తర్వాత మూడో రోజుగా జరుపుకునే కనుమ...

దేశం కోసం జీవించడమే నిజమైన సేవ : నరేష్ కుమార్ పిలుపు

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:దేశం కోసం ప్రాణాలను అర్పించిన భారత సైనికుల త్యాగాలను ప్రతి భారతీయుడు ప్రతిరోజూ స్మరించుకోవాలని, అలాగే సమాజం–దేశం కోసం సేవా భావంతో పనిచేయాలని శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్ పిలుపునిచ్చారు.ఆర్మీ డే సందర్భంగా గురువారం శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్...

జ్ఞాన తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి భారీగా నీరు వృథా అవుతోందన్న వార్త వెలువడిన వెంటనే శంకర్పల్లి మున్సిపల్ అధికారులు స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఇంజినీరింగ్, వాటర్ సప్లై...

రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు బాటసింగారం విద్యార్థిని ఎంపిక

— అభినందించిన ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్ అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరోసారి క్రీడా రంగంలో తన ప్రతిభను చాటుకుంది. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆర్. వైష్ణవి రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు...