Category: తాజా వార్తలు

ఇంద్రేశం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 :ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత బుజంగారెడ్డి ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో సరిత బుజంగారెడ్డికి 439 ఓట్లు లభించగా,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒగ్గు సుమతికి 281 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం...

15వ వార్డు అభ్యర్థి బొమ్మన బోయిన సుజాత వెంకన్న గెలుపు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ ఇంటింటా ప్రచారం

జ్ఞాన తెలంగాణ, తొర్రూర్ ప్రతినిధి : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బొమ్మన బోయిన రాజేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొర్రూర్ మున్సిపల్ 15వ వార్డు అభ్యర్థిని బొమ్మన బోయిన సుజాత...

మచ్చ సురేష్ ను ఐదో వార్డ్ కౌన్సిలర్ గా గెలిపించండి

జ్ఞాన తెలంగాణ, తొర్రూరు ప్రతినిధి : మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేస్తూ ఐదవ వార్డు లో టిఆర్ఎస్ అభ్యర్థి మచ్చ సురేష్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఐదవ వార్డ్ ఓటర్లను కోరారు. ఛాంబర్ అధ్యక్షునిగా రెండ వ...

రోడ్డిలా… జాతర సాగేదెలా!?

సోమప్ప జాతర వేళ రహదారి పనులపై ఆందోళన జ్ఞాన తెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి :సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లేపల్లి నుంచి ముకుందాపురం (కల్లూరు) ఎక్స్ రోడ్ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి విస్తరణ పనులు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి....

పెబ్బేరు మరింత అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్,పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జ్ఞానతెలంగాణ-పెబ్బేరు :మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటర్లను కోరారు గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో 12 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

భగవంతుని సన్నిధిలో గడిపితే మనసుకు ప్రశాంతత – ఉమ్రా యాత్రికులు

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్:ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చి భగవంతుని సన్నిధిలో గడిపితే హృదయంలోని చింతలన్నీ తొలగిపోతాయని ఉమ్రా యాత్ర నుంచి తిరిగివచ్చిన ఇస్లామిక్ మతస్థులు తెలిపారు. మక్కా, మదీనా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో గడిపిన రోజులు తమకు అపారమైన మానసిక ప్రశాంతతను అందించాయని వారు పేర్కొన్నారు.ఫిబ్రవరి 22వ తేదీన...

బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత

జ్ఞాన తెలంగాణ,జఫర్‌గడ్ :జఫర్‌గడ్ మండల కేంద్రానికి చెందిన బొజ్జు స్వామి ఇటీవల హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్నా సోమశేఖర్ పరామర్శించారు. స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆదేశాల మేరకు, అలాగే కాంగ్రెస్ నాయకుడు మంచాల ఎల్లయ్య సూచనలతో...

19వ డివిజన్ ప్రజలు దాసరి భాగ్య–బాలరాజు విజయానికే ప్రచారం?

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి :రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ (అల్లూరు)లో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ డివిజన్‌లో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మట్టి–ఇసుక దందాలు, మాఫియా రాజకీయాలకు తావులేని నిజమైన ప్రజాసేవకే తమ మద్దతు...

ప్రజల చెంతకే చౌక ధర దుకాణం…

జ్ఞాన తెలంగాణ,నందిగామ ప్రతినిధి :ప్రజల అవసరాలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిదానిగుట్ట తాండాలో నూతనంగా ఏర్పాటు చేసిన చౌకధర దుకాణం (రేషన్ షాప్)ను గ్రామ సర్పంచ్ గుబ్ర చౌహన్...

రామగుండం పురపోరులో 14వ డివిజన్ దమ్మున్న నాయకుడు

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిది: రామగుండం పురపాలక ఎన్నికల్లో 14వ డివిజన్ నుంచి రెండవసారి బరిలోకి దిగుతున్న కార్పొరేటర్ భగవత్ శంకర్ నాయక్ దమ్మున్న నాయకుడిగా ప్రచారంలో ముందంజలో ఉన్నారు. 1988 నుంచే ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ధర్మారం మండల యూత్ కాంగ్రెస్ కమిటీ...