Daily Archive: December 20, 2023

బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్…

బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్… Date : 20 December 2023 తెలంగాణ / హైదరబాద్ : బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్… రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు...

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్.

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్. హైదరాబాద్ డిసెంబర్ 20:తెలుగు బిగ్‌బాస్‌ ఫైనల్స్ రోజు జ‌రిగిన దాడి ఘ‌ట‌ న‌లో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.కేసును సుమోటోగా తీసు కున్న పోలీసులు...

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న:ఢిల్లీ

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న:ఢిల్లీ క‌రోనా వైర‌స్ కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర...

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడక ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయండి శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారు పూర్తి ఆధారాలు కూడా బయటపెడత: హరీష్...

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి.

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి. భువనగిరి డిసెంబర్20: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అంది స్తుందన్నారు.పోచంపల్లి వరంగల్ సిరి సిల్ల వస్త్రాలకు...

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం. సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.కొత్త రేషన్‌కార్డులు మహాలక్ష్మి పథకం అమలు భూ రికార్డుల సమస్యలు కౌలు రైతుల గుర్తింపు సహా...

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్.

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్. న్యూఢిల్లీ:పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది పార్లమెంట్‌ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో...

Translate »