Daily Archive: December 12, 2023
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో క్లోజ్గా అడుగులు దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి .. ఎంఐఎంతో క్లోజ్గా అడుగులు, మజ్లిస్ ఎమ్మెల్యేలందరితో ఒకేసారి భేటీ ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడే చేపట్టే సంక్షేమ...
టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.తెలంగాణ...
ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసీ పరీవాహకం – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...
పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర...
సీపీఆర్ఓగా అయోధ్య రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం సీపీఆర్ఓగా(చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా సీనియర్ పాత్రికేయులు అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంపాటు ప్రింట్ మీడియాలో పనిచేసిన అయోధ్యరెడ్డి కొంతకాలం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి.. ఉమ్మడి...
Govt employees: ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్ దిల్లీ: ప్రైవేటు సంస్థల (private organisations) నుంచి అవార్డులు (Awards) అందుకునే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల (govt employees)కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.. వాటిని అంగీకరించే ముందు సంబంధిత అధికారుల...
మసీదులోకి మహిళలను అనుమతించాలి:సుప్రీంకోర్టు. హైదరాబాద్ డిసెంబర్12:ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని దేవుని ముందు స్త్రీ పురుషు లందరూ సమాన మేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్ హాజీ అలీ దర్గా శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయ స్థానాలు ఇచ్చిన...
టిఎస్ పిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా: ఇంకా ఆమోదించని గవర్నర్. హైదరాబాద్ డిసెంబర్ 12:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీ ఎస్సీ, ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు.ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది జనార్దన్రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన...
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంద రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు....