కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ జిల్లా: సిర్పూర్ టీ మండలంలోని పారిగాం గ్రామాంలోని బిఆర్ఎస్, పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి నానాజీ, రేషన్ డీలర్ చౌదరి కుషాబ్ రావ్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొండగుర్లే కొండయ్య, ఆధ్వర్యం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

పసిపిల్లల ప్రాణాలు తీసిన పోలియో చుక్కలు

జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి అక్టోబర్ 12 : కంగ్టి మండలంలో భీమ్రా గ్రామంలో ఈరోజు పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే మూడు నెలల చిన్నారి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలియో చుక్కలు వేసుకున్న బిడ్డలకు ఏం జరుగుతుందో అన్న అనుమానంతో హాస్పిటల్కు...

బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి

ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి,12 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా బీసీ వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బీసీ హక్కుల సాధన...

అనుమానస్పద స్థితిలో కొప్పు కుమార్ మృతి

జ్ఞాన తెలంగాణ, కేశంపేట్ ప్రతినిధి 12 :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రానికి చెందిన కుప్పు కుమార్ అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లోనే నీటి సంపులో అతను శవమై తేలడం గమనార్హం. వృత్తిరీత్యా కూలీనాలీ చేసుకొనే కుమార్...

పోలియోను నిర్మూలిద్దాం:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ఈరోజు (12-10-2025) ఆదివారం నాడు చేవెళ్ల పట్టణంలో మరియు శంకర్ పల్లి పట్టణంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యమానికి ముఖ్యఅతిథిగా హాజరై, చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యఈ సందర్భంగా ఎమ్మెల్యే...

రాజ్యాంగం పవిత్ర గ్రంథమెలా అవుతుంది?: మాజీ సీబీఐ చీఫ్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదే పవిత్ర గ్రంథమైతే, దానికి ఇప్పటివరకు 106 సార్లు సవరణలు ఎందుకు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రామాయణం, భారతం, భగవద్గీత...

రేపు పల్స్ పోలియో ప్రోగ్రాం కు అన్ని ఏర్పాట్లు సిద్ధం

డాక్టర్ వి విజయలక్ష్మి,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జ్ఞాన తెలంగాణ,కేశంపేట్ ప్రతినిధి 11:అక్టోబర్ 12 ఆదివారం రోజున నిర్వహించే సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ దినోత్సవం లో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమమును తెలంగాణ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, హనుమకొండ...


పాత రిజర్వేషన్ ప్రాతిపాదికన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు

పాత రిజర్వేషన్ ప్రాతిపాదికన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 11 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర...

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి. చింతకింది కుమారస్వామి ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గం ప్రతినిధి:11 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక...

Translate »