మలావత్ పూర్ణకు పితృవియోగం

కామారెడ్డి జిల్లా,సిరికొండ మండలం :దేశానికి గర్వకారణమైన ఎవరెస్టు యోధురాలు మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్‌ (50) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దేవీదాస్ ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు...

ఆర్టిసి బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,నవంబర్ 7 : చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరవకముందే బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శుక్రవారం ఉదయం ఆరంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు

మధిర, నవంబర్ 6 (జ్ఞానతెలంగాణ):మధిర రెడ్డి గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల ప్రకారం, ఆటో ఒక టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టబోయే సమయంలో, టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనదారుడికి తలపై గాయాలైనట్లు సమాచారం....

మాట తీరు మార్చుకో కార్తీక్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, నవంబర్ 6: కార్తీక్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలని మచ్చలేని నాయకుడు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం మైలార్ దేవులపల్లి లో గురువారం...

బైక్‌ను ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లిన ఐబిఎస్ విద్యార్థుల కారు

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి,నవంబర్ 06 గండిపేట్ మండలం ఖానాపూర్ నగర శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టి, సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది,ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారంశంకరపల్లి నుండి...

వరంగల్‌ నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌), వరంగల్‌ లోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఉచిత ‘గేట్‌’ కోచింగ్‌ తరగతులు ప్రారంభించనున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుధి తెలిపారు. ఈ కోచింగ్‌ నిట్‌ విద్యార్థులతో పాటు వరంగల్‌ పరిసర...

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

నవంబర్‌ 14న విచారణకు హాజరు కావాలని ఆదేశం బ్యాంకు మోసం, మనీలాండరింగ్‌ కేసులో రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రుణ...

మతంపై ఆసక్తి తగ్గుదల? సర్వేలో వెల్లడి!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మత విశ్వాసాలు తగ్గుముఖం జ్ఞానతెలంగాణ,సెంట్రల్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మతం, దేవుడిపై నమ్మకం ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందా? అవుననే అంటున్నాయి తాజా సర్వే ఫలితాలు. ప్రముఖ డేటా సంస్థ ‘స్టాటిస్టా’ నిర్వహించిన గ్లోబల్ కన్స్యూమర్ సర్వేలో ఆసక్తికర విషయాలు...

తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న...

బానిసత్వం కన్నా మరణమే మేలు

– పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన...