డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం

డాక్టరేట్ సాధన యువతకు ఆదర్శం 🔹బాన్సుడే రాహుల్‌కు ఘన సన్మానం🔹 సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం🔹 గిరిజన రాజకీయ చైతన్యంపై పరిశోధనకు ప్రశంసలు🔹 పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్న సందేశం🔹 విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు జ్ఞాన తెలంగాణ, ఆదిలాబాద్: ఉన్నత విద్యతో...

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం

సింగపూర్ టవర్‌లో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టవర్‌లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి వార్డు కౌన్సిలర్...

జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో:2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ (JNV) 6వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించే...

జులై 6 న గురుకుల ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్..కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలు ఇదిగో

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంఘం (TGSWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రేపు (జూలై 6) జిల్లా కేంద్రాల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయినప్పటికీ, వివిధ గురుకుల...

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు...

‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్..

ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు మూసివేత హెచ్చరిక హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన...

బద్రీనాథ్ ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు

ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు.. తప్పు తేలితే కఠిన చర్యలు: బీకేటీసీ డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా దేవాలయాల విరాళాల నిర్వహణపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అయోధ్య...

వల్లంటీర్లలో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 984 వల్లంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 550 పోస్టులు, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా,...

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...