Category: రాష్ట్ర వార్తలు
Govt employees: ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్ దిల్లీ: ప్రైవేటు సంస్థల (private organisations) నుంచి అవార్డులు (Awards) అందుకునే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల (govt employees)కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.. వాటిని అంగీకరించే ముందు సంబంధిత అధికారుల...
మసీదులోకి మహిళలను అనుమతించాలి:సుప్రీంకోర్టు. హైదరాబాద్ డిసెంబర్12:ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని దేవుని ముందు స్త్రీ పురుషు లందరూ సమాన మేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్ హాజీ అలీ దర్గా శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయ స్థానాలు ఇచ్చిన...
టిఎస్ పిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా: ఇంకా ఆమోదించని గవర్నర్. హైదరాబాద్ డిసెంబర్ 12:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీ ఎస్సీ, ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు.ఈ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది జనార్దన్రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన...
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంద రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు....
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ట్రెజరీ నిధులు విడుదల చేయనుండటంతో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..? ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కలెక్టర్ గా పని చేశారు. తన పని తీరుతో...
లెక్కలు తేల్చాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ డిసెంబర్ 12:తెలంగాణ రాష్ట్రంలో పరిపా లించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని,ఆర్థిక దుబా రాను,ప్రజా ధనం దుర్విని యోగాన్ని ఎత్తి చూపేందుకు స్వయం గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖలు కార్పొరేషన్ల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
ఉచితం సరే…. పల్లెలకు బస్సులేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది,*తొగుట మండలం నుండి మహిళలు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కానీ మన మండలానికి ఒక బస్సు కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా...
నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల: సీఎం రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల...
ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షనిరుద్యోగులకు తీపి కబురు రెండు రోజుల్లో సీఎం రేవంత్ సమీక్షతెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం...