Category: రాష్ట్ర వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల.

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగుతోంది ఇలాంటి క్రమంలో మావోయిస్ట్ పార్టీ...

ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ.

ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ. హైదరాబాద్ డిసెంబర్ 11:తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పరిపాలనను ఒక్క రాత్రిలో మార్చలేమని దీన్నంతటిని సెట్ చేసేం దుకు మార్గాలను పరిశీలిస్తు న్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.సోమవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ఆయన...

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగుతుంది. పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం..!!

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం..!! ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు.సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి...

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు. హైదరాబాద్ డిసెంబర్ 10:తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ఛాంబర్లు కేటాయించింది.డిప్యూటీ సీఎం భట్టితో పాటు 11 మంది మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేత

బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి నిలిపి వేత బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి నిలిపి వేత బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశం తరువాత మంత్రి...

తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.. డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం...

గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం..

రిజర్వేషన్లు మారుతాయా…?పాత రిజర్వేషన్లు కొనసాగేనా…? తెలంగాణరాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న వస్తుంది. 2024 ఫిబ్రవరి నుండి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావలసి ఉంటుంది. 2018...

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది.. యశోద ఆస్పత్రి వైద్యులు జ్ఞాన తెలంగాణ ,హైదరాబాద్ ,డిసెంబర్ 8: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి...

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ.

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ. జ్ఞాన తెలంగాణ,హైద‌రాబాద్ డిసెంబర్ 08:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం భేటీ అయ్యారు.రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించేందుకు సజ్జనార్‌...