Category: రంగారెడ్డి

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను...

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సులేమాన్ నగర్‌లో ఉన్న తన స్వంత కార్యాలయంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. సమాచారం ప్రకారం, కార్యాలయంలో ఉన్న సమయంలో కొందరు...

ఇబ్రహీంపట్నం కౌంటింగ్ ఉత్కంఠ – 11,12 వార్డుల్లో బీఆర్‌ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులు హాజరై ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా...

శంకర్‌పల్లి మున్సిపల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్‌కు 20 ఓట్లు లభించగా, బీఆర్‌ఎస్‌కు 10 ఓట్లు, బీజేపీకి 9 ఓట్లు నమోదయ్యాయి....

శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విధుల్లో పాల్గొన్న సిబ్బంది...

మొయినాబాద్ మున్సిపాలిటీ చిన్న షాపూర్ వార్డులో కాంగ్రెస్ గడప గడప ప్రచారం

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న షాపూర్ వార్డులో గడప గడప ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా...

స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:1 స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచిత ద్విచక్ర వాహనాల టెక్నీషియన్ / ఆటో సర్వీస్ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 27 జనవరి 2026...

శంకర్‌పల్లి పురపాలక సంఘం: 40 నామినేషన్లు స్వీకరణ

శంకర్‌పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు అనగా 29 జనవరి 2026 తేదీన శాంతియుతంగా, సజావుగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ నామినేషన్ల...

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల సందడి

తొలి రోజే 8 నామినేషన్లు దాఖలు మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించి శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నోటీసును శంకర్‌పల్లి మున్సిపల్ రిటర్నింగ్ అధికారులు (ROs) మరియు మున్సిపల్ కమిషనర్ విడుదల చేయడంతో, నామినేషన్ల స్వీకరణకు మార్గం సుగమమైంది. నోటీసు విడుదలైన తొలి రోజే...

శంకర్‌పల్లి మండలంలో అక్రమ మద్యం వ్యాపారం- సమాజాన్ని కుదిపేస్తున్న మౌన విషం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు హద్దులు దాటి సామాజిక సమస్యగా మారుతున్నాయి. నిన్న జరిగిన ఘటనలు ఈ అక్రమ వ్యాపారం ఎంత లోతుగా, వ్యవస్థబద్ధంగా కొనసాగుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు...

Translate »