Category: రంగారెడ్డి

సమాజ హితాన్ని కోరేవే పత్రికలు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో...

సబ్‌రిజిస్ట్రార్‌ అవినీతి సామ్రాజ్యం-వంద కోట్ల దోపిడీ

జ్ఞాన తెలంగాణ,స్టేట్ డెస్క్ (ప్రత్యేక వ్యాసం):రంగారెడ్డి జిల్లా జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రెవెన్యూశాఖలోని లోతైన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం, చట్టబద్ధ ఆదాయ మార్గాలతో అసాధ్యమైన స్థాయిలో – ఏకంగా రూ.100 కోట్లకు చేరువైన అక్రమాస్తులు కూడబెట్టడం అంటే...

శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ రాజకీయాలు-అసంతృప్తి జ్వాలలపై విశ్లేషణ

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక రాజకీయ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా అధికారికంగా టికెట్లు కేటాయించనే లేదు. కానీ ఎవరికెవరికీ టికెట్లు వస్తాయన్న ఊహాగానాలు, లోపలి ప్రచారాలు, తెర వెనుక చర్చలే మున్సిపాలిటీని రాజకీయంగా కుదిపేస్తున్నాయి. ఈ ఊహాగానాలే...

రైతుల భూముల దోపిడీపై డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోరాటం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యురో:షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో పేద రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 70 ఏళ్లుగా తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటూ...

శంకర్‌పల్లిలో బలపడిన బీఆర్‌ఎస్ – గులాబీ గూటికి కీలక నేతల చేరిక

శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. నేడు మాజీ మంత్రి వర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో శంకర్‌పల్లి...

శంకర్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్‌లో ‘అరైవ్ అండ్ అలైవ్’ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ (టెక్నో కరికులం) లో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐ లు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు...

ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అనధికార తవ్వకాలు,చట్టాలకు బహిరంగ సవాల్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్సపీరియం యాజమాన్యం రంగా రెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దటూర్ గ్రామానికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కెటాయించిన భూముల్లో ఇప్పు డు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని...

నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రలు ఫలించవు: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఫైర్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలను తనపై మోపే ప్రయత్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తన రాజకీయ ప్రతిష్ఠను...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 17 :సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని జోనల్ కమిషనర్ చంద్రకళ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శనివారం గర్ల్స్ హైస్కూల్లో ప్రత్యేక పారిశుద్ధ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిహెచ్ఎంసి శంషాబాద్...

శంకర్‌పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

▪️ 15 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లు▪️ అనుకున్న అంచనాలు తలకిందులు… ఆశావహుల్లో గందరగోళం▪️ మహిళా రిజర్వేషన్లతో పెరిగిన మహిళా నాయకత్వ అవకాశాలు▪️ రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది▪️ గల్లీ గల్లీకి చర్చలు… దావతులతో ఊపందుకున్న ఎన్నికల హీట్ శంకర్‌పల్లి మున్సిపాలిటీ...

Translate »