Category: రంగారెడ్డి

శంకర్‌పల్లి మండలంలో విపరీతంగా వ్యాపిస్తున్న అక్రమ వ్యాపారం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్థానికంగా ఉన్న చిన్న-పెద్ద హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం రోజు రోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్థానంలో, కొందరు హోటల్ నిర్వాహకులు నిర్బంధం...

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 26:షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్ చిల్కమర్రి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించి, వారికి బహుమతులు ప్రధానం చేశారు....

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ జిల్లా అవార్డు అందుకున్న పీల్డ్ అసిస్టెంట్ నర్సింలు పర్వేద గ్రామం వాసి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్వేద గ్రామం ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి...

ఎల్వర్తిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

మువ్వన్నెల వెలుగులో పల్లె సీమ జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి ప్రతినిధి, జనవరి 26 : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎల్వర్తి గ్రామంలో దేశభక్తి జవజీవాలతో, మిన్నంటిన ఉత్సాహంతో జరిగాయి. గ్రామ పంచాయతీ నుండి పాఠశాలల వరకు, ప్రతి వీధిలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.వేడుకల్లో భాగంగా...

శంకర్పల్లి పురపాలక సంఘంలో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి పురపాలక సంఘంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశానికి గణతంత్ర హోదా తీసుకొచ్చిన రాజ్యాంగ విలువలను...

సమాజ హితాన్ని కోరేవే పత్రికలు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో...

సబ్‌రిజిస్ట్రార్‌ అవినీతి సామ్రాజ్యం-వంద కోట్ల దోపిడీ

జ్ఞాన తెలంగాణ,స్టేట్ డెస్క్ (ప్రత్యేక వ్యాసం):రంగారెడ్డి జిల్లా జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రెవెన్యూశాఖలోని లోతైన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం, చట్టబద్ధ ఆదాయ మార్గాలతో అసాధ్యమైన స్థాయిలో – ఏకంగా రూ.100 కోట్లకు చేరువైన అక్రమాస్తులు కూడబెట్టడం అంటే...

శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ రాజకీయాలు-అసంతృప్తి జ్వాలలపై విశ్లేషణ

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక రాజకీయ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా అధికారికంగా టికెట్లు కేటాయించనే లేదు. కానీ ఎవరికెవరికీ టికెట్లు వస్తాయన్న ఊహాగానాలు, లోపలి ప్రచారాలు, తెర వెనుక చర్చలే మున్సిపాలిటీని రాజకీయంగా కుదిపేస్తున్నాయి. ఈ ఊహాగానాలే...

రైతుల భూముల దోపిడీపై డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోరాటం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యురో:షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో పేద రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 70 ఏళ్లుగా తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటూ...

శంకర్‌పల్లిలో బలపడిన బీఆర్‌ఎస్ – గులాబీ గూటికి కీలక నేతల చేరిక

శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. నేడు మాజీ మంత్రి వర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో శంకర్‌పల్లి...

Translate »