నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక
నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యదర్శి, చేవెళ్ల ఇన్చార్జ్ బ్యాతల శివ శంకర్ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర...
