Category: రంగారెడ్డి

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యదర్శి, చేవెళ్ల ఇన్‌చార్జ్ బ్యాతల శివ శంకర్ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర...

దేవుని భూమి కబ్జా చేసిన మాజీ ఎంపీటీసీ?

జ్ఞానతెలంగాణ,యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన ఎండోమెంట్ భూములు అక్రమంగా పట్టా చేసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 98/2లో ఉన్న మూడు ఎకరాల భూమిని భారతీయ జనతా...

సాత ప్రవీణ్ కుమార్ విజయానంతరం మొక్కు తీర్చుకున్న 15వ వార్డు నాయకులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డులో పోటీ చేసిన సాత ప్రవీణ్ కుమార్ విజయం సాధించాలని కోరుతూ వార్డు నాయకులు ఎన్నికల ముందు పలు ప్రముఖ దేవస్థానాలను దర్శించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రం కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమురవెల్లి...

శంకర్‌పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్‌లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో...

మైనారిటీ లకు సముచిత న్యాయం కల్పించండి

సామజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి షాద్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పిఠాన్ని మైనారిటీ లకు ఇచ్చి వారి పరదర్శకత చూపాలని మైనారిటీ వర్గం కోరుకుంటుంది.రాజకీయాల్లో పదవులు, అధికారం కాకుండా కస్టపడి పనిచేసే వారికి ఒక అవకాశం ఇచ్చి మైనారిటీ లకు...

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను...

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సులేమాన్ నగర్‌లో ఉన్న తన స్వంత కార్యాలయంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. సమాచారం ప్రకారం, కార్యాలయంలో ఉన్న సమయంలో కొందరు...

ఇబ్రహీంపట్నం కౌంటింగ్ ఉత్కంఠ – 11,12 వార్డుల్లో బీఆర్‌ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులు హాజరై ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా...

శంకర్‌పల్లి మున్సిపల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్‌కు 20 ఓట్లు లభించగా, బీఆర్‌ఎస్‌కు 10 ఓట్లు, బీజేపీకి 9 ఓట్లు నమోదయ్యాయి....

శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విధుల్లో పాల్గొన్న సిబ్బంది...

Translate »