Category: జాతీయం

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ జ్ఞానతెలంగాణ, చేవెళ్ల : రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ వారి సహాయం తో,ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఫిరంగి గారి చేతుల మీదుగా నిరుపేద విద్యార్థుల కు 5 సైకిళ్లను...

రాబందులకు ఆహారంగా రతన్ టాటా పార్థివ దేహం.. మరి ఏం జరిగింది.!

రాబందులకు ఆహారంగా రతన్ టాటా పార్థివ దేహం.. మరి ఏం జరిగింది.! జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : భారత దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా. సాధారణంలో రోజూ ఎంతో మంది పుడుతూ ఉంటారు. ఎంతోమంది చనిపోతూ ఉంటారు. కానీ, యావత్ దేశం మొత్తం అతి తక్కువ...

మరో నాలుగేళ్లు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ

మరో నాలుగేళ్లు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పేదలకు రేషన్ ద్వారా ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్లపాటు పొడిగించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గరీబ్ కళ్యాణ్...

రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష

రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్‌లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు సంఘీభావంగా అక్టోబరు 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడుతామని...

హర్యానా ఎన్నికల ఫలితాల్లో విడ్డూరం

హర్యానా ఎన్నికల ఫలితాల్లో విడ్డూరం హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీట్ల ఆధిక్యంలో వెనుకబడిన కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం ముందుంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి కాంగ్రెస్ 40.25 శాతం, బీజేపీ 39.29 శాతం ఓట్లను సాధించాయి....

ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌ న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై...

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట..

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌.. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు జ్ఞానతెలంగాణ,డెస్క్: Sep 04, 2024,PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు...

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ అందజేసే ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 16 మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా మృదుల...

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే.. జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 2024లో దేశవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులు ఎంపికైనట్లు ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. వీరు దేశంలోని వివిధ పాలిటెక్నిక్, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర ఉన్నత విద్యా...

Translate »