Category: జాతీయం

ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలు. ఢీల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌...

MSMEలకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు

MSMEలకు ఆర్థిక మంత్రి నిర్మల వరాలు ఎంఎస్ఎంఈలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరాలిచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ MSMEలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచినట్లు...

PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం

PM కృషి యోజనతో 1.70 కోట్ల మందికి ప్రయోజనం 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు. రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా PM కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటుతో...

త్వరలో మహాకుంభమేళా కు 73 దేశాల దౌత్యవేత్తలు

ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశిష్టతను యావత్ ప్రపంచం గుర్తించింది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న మహాకుంభ మేళాలో 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పాల్గొంటున్నారట.ఈ విషయాన్ని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు. ప్రపంచమంతా ప్రత్యర్థులుగా భావిస్తున్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ...

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి శిక్ష విధించింది. 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆసుపత్రి...

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న సమావేశాలు..మార్చి 10 నుంచి ఏప్రిల్...

గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!

గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000! రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5 వేలను ₹25 వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ...

శబరిమలలో పోటెత్తిన భక్తులు

శబరిమలలో పోటెత్తిన భక్తులు ఈనెల 14న మకర జ్యోతి దర్శనంఅయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయంపంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లురద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్‌ దర్శనంరేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలు కుదింపురేపు 50 వేల మందికి, 14న 40...

ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు..

ప్రియాంక గాంధీ బుగ్గలంత నునుపుగా రోడ్లు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బీజేపీ నేత రమేష్ బిధూరి (Ramesh Bidhuri) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ (Kalkaji) నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బిధూరి పోటీలో ఉన్నారు. వచ్చే...

ఫుడ్‌ పార్సిల్‌ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్‌..!!

ఫుడ్‌ పార్సిల్‌ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్‌..!! సైబర్‌ నేరగాళ్లు (cyber scam) రోజురోజుకి పేట్రేగిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో నగదు కాజేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ రూ. కోటికి పైగా...

Translate »