Category: జాతీయం

రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా…!

– నికర సంపద రూ.20కోట్లు – రూ.9.24కోట్లు చరాస్తులు – రూ.11.14కోట్ల స్థిరాస్తులు – రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు – 61.52లక్షల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు – రూ.15.21లక్షల విలువైన గోల్డ్ బాండ్లు – రూ.4.20లక్షల విలువైన ఆభర...

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీదేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. స్నేహం, సుహృద్భావాల రంగులు మిళితమై సాగే ఈ పండుగ మీ అందరి...

వందేభారత్’పై రాళ్ల దాడి

వందేభారత్’పై రాళ్ల దాడి వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై...

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి? ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం...

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ మార్చి 01: మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.ఆదిలాబాద్...

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా.

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా. న్యూఢిల్లీ మార్చి 01:సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో...

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది.

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌ , సంజయ్‌ సింగ్‌లకు ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్‌ కోర్టు జారీ చేసిన...

రైతు ఉద్యమం ఉధృతం

రైతు ఉద్యమం ఉధృతం న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్‌ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు....

తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే...

దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

దిల్లీ: దేశంలోని ఆరు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాజస్థాన్‌ హైకోర్టుకు జస్టిస్‌ మనీంద్ర మోహన్‌ శ్రీవాస్తవ, అలహాబాద్‌ హైకోర్టుకు జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీ, గువాహటి హైకోర్టుకు జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌, ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు జస్టిస్‌ రితు బహ్రీ, ఒడిశా హైకోర్టుకు జస్టిస్‌ చక్రధారి శరణ్‌...

Translate »