Category: తాజా వార్తలు

అంగరంగ వైభవంగా కుండలేష నాగేంద్ర స్వామి అభిషేక మహోత్సవం

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం ఆలయ చైర్మన్ కటికరెడ్డి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పోలోజు సుమన్ శాస్త్రి బృందం చేత శ్రీ కాశీ విశ్వేశ్వర కుండలిషా నాగేంద్ర స్వామి విగ్రహాలకు 41వ మండల రోజులు...

కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. శుక్రవారం భారత పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో జరిగిన భేటీ సందర్భంగా మోదీ ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించడం రాజకీయ...

తగ్గేదే..లే

జ్ఞాన తెలంగాణ,సత్తుపల్లి ఆర్.సీ : : మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందిన సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని డి యన్ పి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన...

స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...

జోర్డాన్‌లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనకు జోర్డాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తూ, అక్కడి విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి ఘన...

నందాదేవీ న్యూక్లియర్ మిస్టరీ

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన హిమాలయ శిఖరాలలో ఒకటైన నందాదేవీ ప్రాంతం దశాబ్దాలుగా ఒక మర్మమైన, భయానకమైన రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ఉందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోల్డ్‌వార్‌ కాలంలో చైనా అణు శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అణు పరీక్షలు, క్షిపణి...