Monthly Archive: December 2024
సమగ్ర శిక్ష (SSA) ఉద్యోగుల సమ్మె వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారితో చర్చలు జరిపి వారి సమ్మెను విరమింపజేయాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా...
శని త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకం అభిషేకం లో పాల్గొన్నఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జ్ఞానతెలంగాణ రాజేంద్రనగర్,డిసెంబర్ 28: మదనపల్లి గ్రామంలో శంకర్ రాజు ముఖియా దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనికి తైలాభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా...
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) ఖండన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్ఎం) రాములు (దళితుడు) పై మతోన్మాద మూకలు భక్తి ముసుగు వేసుకొని ఉద్దేశపూర్వకంగా దాడి చేయడాన్ని టి అర్ టి ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది...
జ్ఞాన,తెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:
నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ లింకులు పంపి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉందని ప్రజలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. Cyber Crime With New Year 2025 Wishes : హైదరాబాద్: ‘నూతన సంవత్సర శుభాకాంక్షల’ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు...
దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన.. గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక వ్యవస్థపై మన్మోహన్ సింగ్ చెరగని...
1) జననం:మన్మోహన్ సింగ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్లోనిగాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్లో) జన్మించారు. భారత విభజన తరువాత, తన కుటుంబంతో కలసి భారత్కు వలస వచ్చారు. 2) తల్లి మరణం: చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయిన సింగ్, తన అమ్మమ్మ చేతనే పెరిగారు. 3)...
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే తొలిసారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి సుదీర్ఘకాలం జైల్లో ఉండడం! కారణాలు ఏవైనా కూడా.. అవినీతి చుట్టూ అలుముకున్న పంజరంలో చిక్కిన శ్రీలక్ష్మి.. అక్రమాలకు ఒత్తాసు...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది.. విశాఖపట్నం...
శంకర్ పల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు రైతు వేషధారణలో నాటిక ప్రదర్శన ల తో అలరించిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణం లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్...