చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష – కంట్రోల్ రూమ్ ఏర్పాటు

– మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన

జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మానవ ప్రాణాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మరచిపోయిందని ఆయన తీవ్రంగా స్పందించారు.గతంలో ఆలూరు...

చేవెళ్లలో ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలైన ఘటనపై చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర...

చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...

ప్రభుత్వం వాగ్దానభంగం – రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్‌

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఉన్నత విద్యా రంగంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులు విడుదల చేస్తామని పలు మార్లు హామీ ఇచ్చినా, ఆ వాగ్దానం అమలుకాకపోవడంతో అసహనం...

పటాన్ చెరు రూప కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పటాన్ చెరు, నవంబర్ 2(జ్ఞాన తెలంగాణ): పారిశ్రామిక వాడలో కలకలం పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో...

జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌కి కొత్త కమిటీ

– నియామకాలు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థలో మార్పులు చేపట్టారు. జాగృతి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె కీలక నియామకాలు చేశారు. ఈ మేరకు జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి ఉపాధ్యాయుల...

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ప్రారంభం

కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఆదేశాలు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్) ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (TG SEC) సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు...

పదో తరగతి, ఐటీఐ తో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం వద్ద ఉన్న రక్షణ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ — ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (మెదక్), తాజా నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థలో జూనియర్ టెక్నీషియన్ మరియు డిప్లొమా టెక్నీషియన్ స్థాయిలో ఖాళీలు ఉండగా, అర్హులైన...