మహిళ సాధికారతకు ..డిజిటల్ మహిళా సంఘం కొత్త అడుగు
రామచంద్రాపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): రామచంద్రపురం డివిజన్లోని కాకతీయ నగర్లో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సమృద్ధి డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, సంఘ సభ్యులతో పరస్పరంగా చర్చించారు. ఈ సందర్భంగా..ఆమె మాట్లాడుతూ,మహిళా సాధికారతే...
