Category: రాష్ట్ర వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు...
తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు. హైదరాబాద్ జనవరి 07:తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్య మంత్రి సమావేశమయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను...
100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం. హైదరాబాద్ జనవరి 06:తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ ఆరాధే పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్ఆర్డీలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు...
మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 06:మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు హైదరా బాద్ పర్యటనకు వచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్భవన్లో ఉన్న ఆయన వద్దకు సీఎం రేవంత్ వెళ్లారు....
ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ను తొలగించ లేరు: ఎమ్మెల్యే హరీష్ రావు. పెద్దపల్లి జనవరి 06:బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావు త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్రావు వెల్లడించారు.శనివారం తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్ల మెంటు నియోజక వర్గ సన్నాహక...
పురుగుల అన్నం పెడుతున్నారని జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా. హైదరాబాద్ జనవరి 05: హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీ మెస్లో ఆహారం సరిగా లేదని విద్యార్థినులు ధర్నాకు దిగారు వర్శిటీ గేటు వద్ద బైఠాయించి ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాల చేశారు.ఈ సందర్భంగా జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ...
తెలంగాణలో 21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు. హైదరాబాద్ జనవరి 04:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 21 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం 19 మందిని బదిలీ చేశారు మరిన్ని బదిలీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు సీపీగా బాధ్యతలు...
నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! మరో హామీ అమలుపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలుచేయడంపై ఆర్థికశాఖతో సీఎం రేవంత్రెడ్డి చర్చించినట్లు...
దీపాదాస్ ముంన్శి ఏఐసీసీ ఇంచార్జి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలను మనం నెరవేర్చము.సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలంగాణ ఇస్తూ నిర్ణయం తీస్కున్నాం..ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఈసారి మరింత శ్రమించాలి..తెలంగాణలో హైదరాబాద్ లో బోగస్...