Category: రాష్ట్ర వార్తలు
కోమటిరెడ్డి, హరీష్ రావులను కలిసిన షర్మిల. హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే దీనికి షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా షర్మిల...
సీఎం రేవంత్ రెడ్డి తో గూగుల్ గ్రూప్ వైస్ చైర్మన్ అండ్ ప్రతినిధుల భేటీ. హైదరాబాద్ జనవరి 11:తెలంగాణ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో దూసుకు పోతున్నారు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతున్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు...
బిఆర్ఎస్ పార్టీకి 21 మంది కౌన్సిలర్లు రాజీనామా..! మంచిర్యాల జనవరి 11: తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా ఈరోజు రాజీనామా చేశారు.మంచిర్యాల జిల్లా బెల్లం పల్లిలో క్యాంపు రాజకీ యాలు ఉత్కంఠ రేపు తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి 21 మంది...
హైదరాబాద్లోను సరి, బేసి విధానం..? ట్రాఫిక్ జామ్తో హైదరాబాద్ నగరవాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కమిషనరేట్ పరిధిలో 240కి.మీ. మేర రహదారులు ఉండగా 84లక్షల వాహనాలు తిరుగుతున్నాయి.అంటే ప్రతి కిలోమీటరుకు సగటున 35వేల వాహనాలు ఉన్నాయన్న మాట. తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టటానికి సరి,బేసి సంఖ్య...
13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్,...
నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్. హైదరాబాద్ జనవరి 11:తెలంగాణలో ఎంఎల్ఎ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సి ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది.ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్ఎలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్...
టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్లను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అలాగే కొత్తగా మరో 275 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
భారత్లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు. ఢిల్లీ: భారత్లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.దీంతో...
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటురూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ది అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2లక్షల వరకు మాఫీప్రభుత్వమే...
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిలిసై టీఎస్పీఎస్సీ చైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళి సై బుధవారం ఆమోదించారు.గత సంవత్సరం డిసెం బర్లో టీఎస్పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామా లను వెంటనే ఆమోదించా లని...