Category: రాష్ట్ర వార్తలు
కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచన:ఢిల్లీ కరోనా వైరస్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కేరళలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ కేసుల ఆకస్మిక పెరుగుదలపై కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై సమీక్షించడానికి కేంద్ర...
నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్రావు ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడక ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండి శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారు పూర్తి ఆధారాలు కూడా బయటపెడత: హరీష్...
గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి. భువనగిరి డిసెంబర్20: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అంది స్తుందన్నారు.పోచంపల్లి వరంగల్ సిరి సిల్ల వస్త్రాలకు...
రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.కొత్త రేషన్కార్డులు మహాలక్ష్మి పథకం అమలు భూ రికార్డుల సమస్యలు కౌలు రైతుల గుర్తింపు సహా...
ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ డిసెంబర్ 19:ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్లో వివరాలను వెల్ల డించారు. మంగళవారం...
సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత. కేంద్ర విశ్వ విద్యాలయాల చట్టం-2009లో తెలంగాణ లోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యా లయం నెల 7వ తేదీన లోక్సభ 13వ తేదీ న రాజ్యసభ ఆమోదిం చాయి నిన్నటి రోజున రాష్ట్రపతి...
డిసెంబర్ 20 నుంచి డీఈఈసెట్ కౌన్సెలింగ్ 🌑 డీఈఈ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఎట్టకేలకు అధికారు లు రిలీజ్ 🌑 ఈనెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ 🌑 నెల20న అన్ని సర్కారు డైట్ కాలేజీల్లో...
చెత్త బుట్టలోకి చేరిన గృహలక్ష్మి దరఖాస్తులు. హైదరాబాద్ డిసెంబర్ 19:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.గృహ నిర్మాణాల కోసం రూ .3 లక్షలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది దీంతో ఈ పథకానికి...
వేధింపులు తాళలేక బీఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం మహబూబ్నగర్: నాగర్కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన విద్యార్థిని రౌతు అనూష (23) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. హైదరాబాద్లోని శ్రీఇందు కళాశాలలో అనూష బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతుంది....
సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్య నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశా లపై చర్చించనున్నారు....