Category: రాష్ట్ర వార్తలు
మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు ములుగు జిల్లా:19 డిసెంబర్ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు.జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ఘఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్...
విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను అమలు చేయాలని సూచన న్యూఢిల్లీ డిసెంబర్ 19:దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 రకం కేసులు గుర్తించడంతో పాటు కేరళలో మరణాలు...
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు ఓకే.. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్...
ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన.. హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ దాసరి హరిచందనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా నియమించింది. దీంతో పాటు ప్రజావాణికి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా కూడా నియమిస్తూ సీ...
మహాలక్ష్మి’ఎఫెక్ట్తో 40 శాతం పెరిగిన ప్రయాణికులు రోజువారీ సగటు సంఖ్య 28 లక్షల నుంచి 43 లక్షలకు పెంపు అసలే పాత బస్సులు కావటంతో.. అదుపు తప్పే ప్రమాదం ఉందనే ఆందోళన రెండున్నర వేల కొత్త బస్సుల అవసరం ఉందన్న యంత్రాంగం హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ...
నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది: గవర్నర్ తమిళి సై. హైదరాబాద్ డిసెంబర్ 15:నియంతృత్వ పాలన పోక డల నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళ్ సై అన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆకాం క్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని...
తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు. హైదరాబాద్ డిసెంబర్16: తెలంగాణలో 9 మంది ఐఏఎస్లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది.హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధికా గుప్తా,ములుగు అడిషనల్ కలెక్ట ర్గా పి.శ్రీజ,నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్,రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్గా పి.గౌతమి,జనగామ అడిషనల్...
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు కాంగ్రెస్, బీఆర్ఎస్లు ముస్లిం అభ్యర్థిని..గెలిపించలేకపోయాయి – అక్బరుద్దీన్ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి మదర్సా బోర్డును ఏర్పాటు చేయాలి – అక్బరుద్దీన్ ఇమామ్లకు రూ. 15 వేలు ఇవ్వాలి – అక్బరుద్దీన్పాతబస్తీ అభివృద్ధికి...
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు. హైదరాబాద్ డిసెంబర్ 16:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమా వేశాలు ప్రారంభం కానున్నాయి.అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ...
తెలంగాణలో కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు • త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం విధివిధానాలు రూపొందిస్తున్న కొత్త ప్రభుత్వం • ఇప్పుడున్న రేషన్ కార్డులపై సమీక్ష • కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులు ఉంచాలా..తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు • అసలైన అర్హులకే కార్డులుండేలా...