Category: రంగారెడ్డి

గతంలో రాజకీయ లబ్ధి కోసం మంఖల్ ని మండలం కాకుండా అడ్డుకున్నారు

మహేశ్వరం, జనవరి 16, (జ్ఞాన తెలంగాణ): మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలనిరంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మణికొండ నర్సింగ్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ రాజ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తే అన్ని...

మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్ నగర్ ప్రతినిధి, జనవరి 16: రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం వెలి జర్ల గ్రామానికి చెందిన కప్పేరి సత్తయ్య మృతిచెందిన సమాచారం అందుకున్న వెంటనే కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబానికి తక్షణ...

పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకి నిలయాలు

గండిపేట గండి మైసమ్మ జాతర దర్శించుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ గిరి ప్రభు. జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, జనవరి 16, పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం గండిపేట లో గల...

ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీజ్యోతి భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీలు పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. చిన్నా–పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని...

శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కాలే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శంకర్‌పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే...

శంకర్‌పల్లి పట్టణ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ,ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపనలు

జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి : శంకర్‌పల్లి పట్టణాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విస్తృత స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు. చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకర్‌పల్లి పట్టణంలో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అధికారికంగా ప్రారంభించారు. పట్టణ ప్రజల...

సింగపూర్‌లో కాంగ్రెస్ జెండా కార్యక్రమంపార్టీ కార్యాలయం ఘన ప్రారంభం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :సింగపూర్ పట్టణంలోని 1, 9, 10 మున్సిపల్ వార్డుల పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్...

ఏల్వర్తి గేట్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి వేల లీటర్ల తాగునీరు వృథా

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి వేల లీటర్ల స్వచ్ఛమైన నీరు నిర్దాక్షిణ్యంగా వృథా అవుతోంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపు నుంచి...

మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫైనల్ ఫోటో ఓటర్ జాబితా విడుదల

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 1362/TSEC-ULBS/2026, తేదీ 07-01-2026 ప్రకారం శంకర్పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 15 వార్డుల వారిగా ఫైనల్ ఫోటో ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి 12-01-2026...

రేపు శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (13 జనవరి 2026) గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో...

Translate »