Category: రంగారెడ్డి

శంకర్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్‌లో ‘అరైవ్ అండ్ అలైవ్’ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ (టెక్నో కరికులం) లో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐ లు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు...

ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అనధికార తవ్వకాలు,చట్టాలకు బహిరంగ సవాల్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్సపీరియం యాజమాన్యం రంగా రెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దటూర్ గ్రామానికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కెటాయించిన భూముల్లో ఇప్పు డు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని...

నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రలు ఫలించవు: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఫైర్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలను తనపై మోపే ప్రయత్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తన రాజకీయ ప్రతిష్ఠను...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 17 :సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని జోనల్ కమిషనర్ చంద్రకళ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శనివారం గర్ల్స్ హైస్కూల్లో ప్రత్యేక పారిశుద్ధ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిహెచ్ఎంసి శంషాబాద్...

శంకర్‌పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

▪️ 15 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లు▪️ అనుకున్న అంచనాలు తలకిందులు… ఆశావహుల్లో గందరగోళం▪️ మహిళా రిజర్వేషన్లతో పెరిగిన మహిళా నాయకత్వ అవకాశాలు▪️ రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది▪️ గల్లీ గల్లీకి చర్చలు… దావతులతో ఊపందుకున్న ఎన్నికల హీట్ శంకర్‌పల్లి మున్సిపాలిటీ...

గతంలో రాజకీయ లబ్ధి కోసం మంఖల్ ని మండలం కాకుండా అడ్డుకున్నారు

మహేశ్వరం, జనవరి 16, (జ్ఞాన తెలంగాణ): మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలనిరంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మణికొండ నర్సింగ్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ రాజ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తే అన్ని...

మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్ నగర్ ప్రతినిధి, జనవరి 16: రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం వెలి జర్ల గ్రామానికి చెందిన కప్పేరి సత్తయ్య మృతిచెందిన సమాచారం అందుకున్న వెంటనే కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబానికి తక్షణ...

పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకి నిలయాలు

గండిపేట గండి మైసమ్మ జాతర దర్శించుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ గిరి ప్రభు. జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, జనవరి 16, పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం గండిపేట లో గల...

ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీజ్యోతి భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీలు పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. చిన్నా–పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని...

శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కాలే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శంకర్‌పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే...

Translate »