Category: రంగారెడ్డి

శంకర్పల్లి పట్టణంలో రూ.285 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

➤ నగరాభివృద్ధి నిధులతో పలు కీలక పనులకు శ్రీకారం➤ ముఖ్య అతిథులుగా మంత్రి, ఎమ్మెల్యేలు➤ ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం➤ ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా హాజరు➤ పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :పురపాలక సంఘం శంకర్పల్లి పరిధిలో పట్టణాభివృద్ధికి...

వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కళాశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఏఎస్‌ఎస్ డిమాండ్

వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యార్థిని మృతి ఘటనపై బాధ్యులైన లెక్చరర్లపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ (టి.ఏ.ఎస్.ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల...

అంతప్ప గూడలో ఘనంగా మైసమ్మ బోనాల ఉత్సవాలు

శంకర్పల్లి మండలం అంతప్ప గూడ గ్రామంలో ఊరడమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు. అంతప్ప గూడ సర్పంచ్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. గ్రామ దేవత అయిన ఊరడమ్మ మైసమ్మకు ప్రత్యేక...

శంకర్ పల్లి లో మిషన్ భగీరథ నీరు వృధా… మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

శంకర్పల్లి ప్రజల ఆగ్రహం జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి రోడ్డుపై, రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ఎదుట మిషన్ భగీరథ పైపు పగిలి నెలల తరబడి నీరు వృథాగా పారుతున్నా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల తాగునీటి అవసరాల కోసం...

టంగటూర్ గ్రామంలో వీధి లైట్ల సమస్యకు పరిష్కారం

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ యువ నాయకుడు బద్దం హరితకృష్ణ రెడ్డి తెలిపారు. టంగటూర్ గ్రామంలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు...

శంకర్ పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పర్వేద గ్రామ సర్పంచ్ ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకాభిప్రాయంతో ఆయనను సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు భారీ...

గాంధీ పేరు తొలగింపుపై భీమ్ భరత్ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా...

కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం...

చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్‌ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...

పైసా ఉన్నవారికే ప్రాముఖ్యత.. నిచ్చారు…,

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామం శంకర్‌పల్లి మండల సర్పంచ్‌ పదవి ఈసారి మహిళల ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలకు భావోద్వేగపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఇతరుల గెలుపుకోసమే...

Translate »