Category: రంగారెడ్డి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ– పశువైద్యాధికారి డాక్టర్ ఎల్. మానస రెడ్డి జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, మార్చి 10: పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా ఈరోజు శంకర్‌పల్లి పశువైద్యశాల పరిధిలోని చిన్న శంకర్‌పల్లి మరియు పరవేద గ్రామాలలో పశువులకు నివారణ టీకాలు వేయడం జరిగినట్లు...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం:పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం – పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి,మార్చి 10: గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా మహారాజుపేట పశువైద్యశాల పరిధిలోని మహారాజుపేట, జన్వాడ మరియు కొండకల్ గ్రామాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పశువైద్యాధికారి డా. ఎన్....

గగనవిహంగానికి ఇవి కావా అడ్డంకుల గిడ్డంగులు

విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో నిర్మాణం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, మార్చి 09 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా...

శంకర్‌పల్లిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం శంకర్‌పల్లి, మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టి.కే. శ్రీదేవి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్...

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి (MPDO) వి. వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా...

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం-టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం – టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పర్ లారీ బ్రిజా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.ప్రమాద సమయంలో...

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల పరిధిలోని దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్...

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి:పోలీసులమని పరిచయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి వద్ద నుంచి అర తులం బంగారం మోసం చేసిన ఘటన శంకరపల్లి పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు...

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్

నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని సంప్రదించారు. పరిస్థితిని సానుభూతితో పరిశీలించిన భీమ్ భరత్...

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం ద్వారా వివిధ...

Translate »