Category: రంగారెడ్డి

నిధుల మాయాజాలం, శంకర్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి తాళం

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల ఎంఈఓ అక్బర్‌పై వచ్చిన ఆరోపణలు విద్యా పరిపాలనలో సంచలనం సృష్టిస్తున్నాయి. జన్వాడ పాఠశాలలు, ఎంఆర్సీ నిధుల వినియోగంలో సుమారు రూ.20 లక్షల మేర అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై ఆర్జేడి సోమిరెడ్డి సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.దర్యాప్తు సందర్భంగా ఎంఈఓ కార్యాలయం...

ఆర్టీసీ బంద్ వేళ శంకర్ పల్లి లో ప్రైవేటు బస్సుల దందా

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ఏప్రిల్ 21 :ఆర్టీసీ బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లి బస్టాండ్‌లో ప్రైవేటు బస్సుల హల్చల్ కొనసాగుతోంది. ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోవడంతో ఏర్పడిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వాహనదారులు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడే...

ఇన్‌ఛార్జ్ MEO వీడ్కోలు సభ బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, ఏప్రిల్ 21:శంకర్‌పల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. శంకర్‌పల్లి టీజీ జేఏసీటీవో ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇన్‌ఛార్జ్ ఎంఈఓ సయ్యద్ అక్బర్ పదవి విరమణ సందర్భంగా నిర్వహించనున్న అభినందన సభను...

మోకిలాలో డ్రగ్స్ కదలికలపై పోలీసుల దృష్టి-కొనసాగుతున్న విచారణ

➤ 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం➤ డ్రగ్స్ విక్రయాలపై నిఘా -పలు వ్యక్తులపై పరిశీలన➤ బెంగళూరు, గోవా నుంచి రవాణా అనుమానాలు➤ ఐటీ ఉద్యోగి, వ్యాపార వర్గాల అనుసంధానం పరిశీలనలో➤ వాహనాలు స్వాధీనం -నెట్‌వర్క్‌పై దర్యాప్తు జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి :హైదరాబాద్ సమీపంలోని...

హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత

హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ ప్రతినిధి :చలో అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో నవాబ్‌పేట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్‌లకు గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్‌లు కృష్ణరెడ్డి, ప్రకాశం, అంజయ్యలు...

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న శంకర్పల్లి డిప్యూటీ ఎమ్మార్వో?

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలో ప్రభుత్వ వ్యవహారాలు ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, సమానత్వం, బాధ్యత అనే ప్రాథమిక విలువలు అమలు కావాల్సిన చోట, అవే విలువలు పక్కనపెట్టి సమాచారాన్ని కొందరి చేతుల్లోనే కేంద్రీకరించే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా...

ముందస్తు అరెస్ట్‌లు-అసెంబ్లీ ముట్టడికి ముందు ఉద్రిక్తతలు

రాష్ట్రంలో అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, శంకర్‌పల్లి టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ముట్టడి కార్యక్రమం సందర్భంగా చట్టసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు....

చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభం

చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభంజ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల క్రయ విక్రయ సంతను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సంత ప్రారంభంతో పశుపోషకులు మరియు వ్యాపారులకు ఒకే వేదికపై కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే...

శంకర్‌పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్‌పల్లి పురపాలక సంఘం పరిధిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10:30 గంటలకు శంకర్‌పల్లి పట్టణంలోని 13వ వార్డులో వేముల విజయ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శాసనసభ్యుడు కాలే...