Category: జిల్లా వార్తలు

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్

నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని సంప్రదించారు. పరిస్థితిని సానుభూతితో పరిశీలించిన భీమ్ భరత్...

రోడ్లు సరిగ్గా లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు

జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ టీ ప్రతినిధి (అయిల్లా మల్లేష్): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రం లోని చింతకుంట -హీరాపూర్ రహదారి సమీపంలో దారుణమైన పరిస్థితి నెలకొంది, తాత్కాలిక మరమ్మతులు కూడా విఫలమై స్థానిక ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. రోడ్డు ప్రమాదాలు వేగంగా...

జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు

జనగామ శక్తి డైరీలో భారీ పేలుడు – ఇద్దరికీ తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ,జనగామ టౌన్ ప్రతినిధి(నరేష్):జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. డైరీలోని ఓవెన్ చాంబర్ పూర్తిగా చల్లారకముందే తెరవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు...

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజల ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం ద్వారా వివిధ...

బాధితులపైనే కేసులా?

జ్ఞానతెలంగాణ,నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి : నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో సంభవించిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఆధ్యాత్మిక ఉత్సవంగా జరగాల్సిన జాతర రక్తచరిత్రగా మారి, రెండు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం సమాజ మనస్సాక్షిని కదిలించింది. జాతర సందర్భంగా చోటుచేసుకున్న...

మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ ఇబ్రహీం నియామకం

జ్ఞానతెలంగాణ, సిద్దిపేట్:నారాయణరావుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా జక్కాపూర్ గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీంను నియమించినట్లు డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజార్ మాలిక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్...

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక

నేడు మధ్యాహ్నం 12 గంటలకు టంగుటూరుకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాక జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యదర్శి, చేవెళ్ల ఇన్‌చార్జ్ బ్యాతల శివ శంకర్ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర...

దేవుని భూమి కబ్జా చేసిన మాజీ ఎంపీటీసీ?

జ్ఞానతెలంగాణ,యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన ఎండోమెంట్ భూములు అక్రమంగా పట్టా చేసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 98/2లో ఉన్న మూడు ఎకరాల భూమిని భారతీయ జనతా...

వికారాబాద్‌లో మూఢనమ్మకంతో స్నేహితుడి హత్య

వికారాబాద్‌లో మూఢనమ్మకంతో స్నేహితుడి హత్య జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,ఫిబ్రవరి 24 : వికారాబాద్ జిల్లాలో మూఢనమ్మకాల ముసుగులో దారుణ హత్య చోటుచేసుకుంది. తాండూరు మండలం కరణ్‌కోట్ గ్రామంలో ఆటో డ్రైవర్ సాయిలు (45)ను అతని స్నేహితుడైన బాలప్ప నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర...

కన్నతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కన్నీరు మున్నీరైన ఎంచగూడెం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏ తండ్రైనా తన కూతురు పసుపు పారాణి కాళ్లతో పెళ్లి పీటలు ఎక్కి, మహాలక్ష్మిలా మరో ఇంటికి అడుగుపెడుతుంటే చూడాలని కలలు కంటాడు. కానీ విధి వక్రించింది. పెళ్లి...

Translate »