Category: జాతీయం

ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి

ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటనపద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కుమారుడుస్కూల్ నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హత్యకు ప్లాన్కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమారుడితో తాగించిన తండ్రి మొబైల్ ఫోన్‌లో అశ్లీల...

2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత

2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత రూ.47,65,768 కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు హైదరాబాద్ ఫిబ్రవరి 02: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది...

లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.

లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. లండన్ జనవరి 21:దావోస్ నుంచి లండన్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు లండన్ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.తాజాగా సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను...

ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా

ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్ర సృష్టించింది. 7 దశాబ్దాలలో 12 మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వొకేట్ హోదాను సుప్రీంకోర్టు కల్పించగా, ఇవాళ ఒక్క రోజే 11 మందికి అందించింది. వారిలో శోభా గుప్తా,...

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్...

జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు.

జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు. చెన్నై జనవరి 16: త‌మిళ‌నాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది.పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి...

ఫ్రీ డేటా ఇక లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు

ఫ్రీ డేటా లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు 5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే...

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా ?

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా ? హైదరాబాద్:జనవరి 16ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ...

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర. ఇంఫాల్ జనవరి 14:అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది.నిరుద్యోగిత ధరల పెరుగుదల సామాజిక న్యాయం వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ...

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపండి: సీఎం రేవంత్ రెడ్డి.

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం...

Translate »