Category: జాతీయం

ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్‌ న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై...

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట..

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌.. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు జ్ఞానతెలంగాణ,డెస్క్: Sep 04, 2024,PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు...

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన డాక్టర్ మృదుల జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ అందజేసే ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 16 మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా మృదుల...

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న 16 మంది వీరే.. జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 2024లో దేశవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులు ఎంపికైనట్లు ఉన్నత విద్యా శాఖ ప్రకటించింది. వీరు దేశంలోని వివిధ పాలిటెక్నిక్, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర ఉన్నత విద్యా...

రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా…!

– నికర సంపద రూ.20కోట్లు – రూ.9.24కోట్లు చరాస్తులు – రూ.11.14కోట్ల స్థిరాస్తులు – రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు – 61.52లక్షల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు – రూ.15.21లక్షల విలువైన గోల్డ్ బాండ్లు – రూ.4.20లక్షల విలువైన ఆభర...

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీదేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. స్నేహం, సుహృద్భావాల రంగులు మిళితమై సాగే ఈ పండుగ మీ అందరి...

వందేభారత్’పై రాళ్ల దాడి

వందేభారత్’పై రాళ్ల దాడి వందేభారత్’పై రాళ్ల దాడియూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై...

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి? ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం...

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ మార్చి 01: మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.ఆదిలాబాద్...