Category: జాతీయం

జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు.

జల్లికట్టు క్రీడలో 45 మంది యువకులకు గాయాలు. చెన్నై జనవరి 16: త‌మిళ‌నాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది.పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి...

ఫ్రీ డేటా ఇక లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు

ఫ్రీ డేటా లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు 5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే...

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా ?

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా ? హైదరాబాద్:జనవరి 16ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ...

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర. ఇంఫాల్ జనవరి 14:అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది.నిరుద్యోగిత ధరల పెరుగుదల సామాజిక న్యాయం వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ...

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపండి: సీఎం రేవంత్ రెడ్డి.

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం...

31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి...

కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేల మంది మృతి.

కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేల మంది మృతి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ...

ఢిల్లీ ని వణికించిన భూకంపం.

ఢిల్లీ ని వణికించిన భూకంపం. న్యూఢిల్లీ జనవరి 11:ఢిల్లీలో ఈరోజు భూకంపం సంభవించినట్లు తెలిసింది రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది.దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి మన...

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ...

తుది దశకు చేరిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం.

తుది దశకు చేరిన ఆదిత్య ఎల్ 1 ప్రయోగం. శ్రీహరికోట జనవరి 06:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన సన్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం తుది దశకు చేరుకుంది.వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను ఆదిత్య ఎల్-1 భూమికి...