Category: జాతీయం

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి.

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి. భువనగిరి డిసెంబర్20: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అంది స్తుందన్నారు.పోచంపల్లి వరంగల్ సిరి సిల్ల వస్త్రాలకు...

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్.

పార్లమెంట్ లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ దేశ వ్యాప్తంగా ధర్నాకు విపక్షాలు ప్లాన్. న్యూఢిల్లీ:పార్లమెంట్‌లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్‌ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది పార్లమెంట్‌ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీకానున్న సీఎం రేవంత్ రెడ్డి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీకానున్న సీఎం రేవంత్ రెడ్డి. న్యూ ఢిల్లీ డిసెంబర్ 19:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.సిఎం మంగళవారం ఉద యమే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియాగాంధీ రాహుల్...

నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన..

నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి పర్యటన.. రాష్ట్రపతి నిలయానికి రానున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. సా. 6.25 గంటలకు హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి.. అక్కడి నుంచి అల్వాల్, లోతుకుంట మీదుగా బొల్లారం నిలయానికి...

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్.

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్. న్యూఢిల్లీ డిసెంబర్ 14:దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటులో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.కేంద్ర...

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా...

లోక్ అదాలత్ లో దేశం మొత్తం మీద 1.17 కోట్ల కేసులు పరిష్కారం

లోక్ అదాలత్ లో దేశం మొత్తం మీద 1.17 కోట్ల కేసులు పరిష్కారం దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిన్న నిర్వహించిన 4వ జాతీయ లోక్ అదాలత్ కోట్ల కేసులు పరిష్కారం అయినట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ వెల్లడించింది. వీటిలో...

ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు.

Image Source| The Economic Times ఆర్‌బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు...

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి,సుబ్బలక్ష్మి కన్నుమూత

హైదరాబాద్: డిసెంబర్01సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవ త్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుబ్బలక్ష్మి.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు....