Daily Archive: June 9, 2024

తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు

తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలు పలు శాఖల కార్యాలయాల్లో తుప్పు పట్టి ఉన్న వాహనాలు.జ్ఞాన తెలంగాణ – బోధన్ ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో వివిధ పనులపై అభివృద్ది పనులను పర్యవేక్షిండానికి కార్యక్రమాల్ల పాల్గొనడానికి గత ప్రభుత్వాలు అధికారులకు ప్రత్యేక వాహనాలను కేటాయించారు.దాంతో కొన్ని సంవత్సరాల వరకు ప్రభుత్వ...

ఘనపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం..

జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్ ఘనపూర్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం కడియం.శ్రీహరి ఎమ్మెల్యే ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రము లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం లో కడియం.శ్రీహరి ప్రసంగించారు.ఈ సందర్భంగాపార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య...

గ్రామాల్లో పడకేసిన సమస్యలు..

గ్రామాల్లో పడకేసిన సమస్యలు.. –చుట్టపు చూపుగా వచ్చిపోతున్న గ్రామ ప్రత్యేకాధికారులు.–గ్రామంలో సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న ప్రత్యేక అధికారులు.ఫోటోలు. వీధి దీపాలు లేక చీకటిగా ఉన్న బిక్నెల్లి గ్రామం. జ్ఞాన తెలంగాణ – బోధన్గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తవడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలనను తెచ్చింది....

ఘన పూర్ జడ్పిహెచ్ఎస్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా

ఘన పూర్ జడ్పిహెచ్ఎస్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా జరుగుతున్న పరీక్షను గన్ పూర్ జడ్పి హెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 09-06-2024 ఈరోజు జనగామ జిల్లా మండల కేంద్రంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 1994-1995 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమకు బోధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1994-1995...

జననాయక్ భగవాన్ బిర్సా ముండా 124 వ,వర్థంతి నేడు

జననాయక్ భగవాన్ బిర్సా ముండా 124 వ, వర్థంతి నేడు ఆదివాసీ స్వాభిమాన పోరాట యోధుడు,జననాయక్ గా కీర్తించబడుతోన్న బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 వ సంవత్సరంలో నవంబర్ 15 వ తేదీన జన్మించారు.ఇతను ముండా అనే జాతికి చెందిన...

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు

రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,జూన్ 09: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా...

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన వేద్ లహోటి 360కి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మహిళల్లో ఐఐటీ బాంబే జోన్ కు చెందిన ద్విజా ధర్మేశ్...

Translate »