ప్రార్థనా మందిరాల మైకుల మోతపై రఘురామ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రార్థనా మందిరాల వద్ద అధిక శబ్దంతో వినిపిస్తున్న మైకులపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల శబ్దం ఎక్కువగా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఫిర్యాదు ఎలా...