బాబోయ్.. మళ్లీ వానలు..

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు ఎడతెరిపిలేని వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో...

స్థానిక ఎన్నికల షెడ్యూల్​ విడుదల

స్థానిక ఎన్నికల షెడ్యూల్​ విడుదల: తెలంగాణలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల...

ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు..

– రాజ్‌భవన్‌కు చేరిన ఫైల్ – కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్‌భవన్‌కు చేరిన దస్త్రం – ఫైల్‌పై న్యాయనిపుణుల అభిప్రాయం కోరుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ – కేటీఆర్ ఆదేశాలతోనే రూ. 54.88 కోట్ల నష్టం...

పేదల పాలిట రక్షణ కవచం ముఖ్యమంత్రి సహాయ నిధి : భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి వచ్చిన కొన్ని చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు…..ఈ సందర్భంగా వారు మాట్లడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ...

మొయినాబాద్ మున్సిపల్ కార్మికులకు జి ఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి

ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్,...

గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట!

గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట! గ్రూప్1మెయిన్స్ పరీక్షల ర్యాంక్ ల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించిం ది,దీంతో గ్రూపు1ర్యాంకర్లకు టీజీపీఎస్పీ కి భారీ ఊరట లభించింది, ఈ నిర్ణయంతో గ్రూపు1నియామకాలకు లైన్ క్లియర్ అయింది,...

ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు?

ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు? ప్రధాని మోదీ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన ప్రకటన చేశాడు. ఇండిపెండెన్స్ డే రోజు.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. ఆగస్టు 10న...

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య? రంగారెడ్డి జిల్లా:సెప్టెంబర్ 24 :రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని...

పాము కాటుతో గిరిజన మహిళ మృతి

పాము కాటుతో గిరిజన మహిళ మృతి జ్ఞాన తెలంగాణ ములుగు ప్రతినిధి.సెప్టెంబర్ 24: నిద్రిస్తున్న గిరిజన మహిళపై కట్లపాము కాటేయడంతో ఆమె మృతి చెందిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మోడెం లక్ష్మి( 55) అనే...

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్

జ్ఞానతెలంగాణ,విజయవాడ:విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకున్న గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్. అమ్మవారి సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం పొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయా కటాక్షం అందరి పైన ఉండాలని,అష్టా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.ప్రతీ ఒక్కరికి దైవ...

Translate »