రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం – సీఎం రేవంత్ ఆదేశాలు
– ప్రాజెక్టుల వారీగా విశ్లేషణలు జరిపి నివేదికలు సమర్పించాలి జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 29 : రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపై సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి, వాటిపై వివరమైన నివేదికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టును...
