తగ్గేదే..లే

జ్ఞాన తెలంగాణ,సత్తుపల్లి ఆర్.సీ : : మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందిన సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని డి యన్ పి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన...

స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...

జోర్డాన్‌లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనకు జోర్డాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తూ, అక్కడి విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి ఘన...

నందాదేవీ న్యూక్లియర్ మిస్టరీ

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన హిమాలయ శిఖరాలలో ఒకటైన నందాదేవీ ప్రాంతం దశాబ్దాలుగా ఒక మర్మమైన, భయానకమైన రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ఉందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోల్డ్‌వార్‌ కాలంలో చైనా అణు శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అణు పరీక్షలు, క్షిపణి...

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వివాదం

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా పథకాలు, సంస్థలు, ప్రదేశాల పేర్లను మార్చుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించే అత్యంత కీలకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌రేగా) పేరును కూడా మార్చేందుకు...

కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం...

రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం : ఎస్‌ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి విడతలో 395...

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 10: నాగిరెడ్డిపేట్ మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లపురం లింగయ్య (59) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.ఉదయం సుమారు 6 గంటల సమయంలో తన పొలం వద్ద వరి తుకానికి నీరు పారించే పనిలో నిమగ్నమయ్యాడు....

Translate »