ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో రాళ్లు, ఇటుకలు మోపిస్తున్న ఉపాధ్యాయులు,కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో కూలీ పనులు చేపిస్తున్నా పట్టించుకోని వైనం,పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం

