జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం.హైదరాబాద్ -బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి దూసుకెళ్లిన లారీ… ముగ్గురి దుర్మరణం.




