పడిశాల కుటుంబానికి ఆర్థిక సాయం: చల్లా కృష్ణ
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 18:
ఖమ్మం జిల్లా దానవాయిగూడెం 59వ డివిజన్ దానవాయిగూడెం లో పడిశాల భార్గవి గారు ఇటీవల కాలంలో అకస్మాత్తుగా మరణించారు, విషయం తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, తుంబురు దయాకర్ రెడ్డి సలహామేరకు,కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా కృష్ణ మృతుల కుటుంబాని పరామర్శించి , వారి కుటుంబానికి మంచి మనస్సు లలో మనోదర్యాని నింపారు, ఈ రోజు దశదిన కార్యక్రమానికి, తమ వంతు సాయంగా మన చల్లా కృష్ణ 5,000/ రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. వారికి ఎపుడూ, కాంగ్రెస్ పార్టీ తరుపున అందుబాటులో ఉంటామని వారికి ధైర్యాన్ని నింపారు, ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.
